calender_icon.png 1 October, 2024 | 12:51 AM

పౌరసరఫరాల శాఖలో విజిలెన్స్ దాడులు

29-09-2024 12:05:45 AM

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): జిల్లాలో ఇటీవల భర్తీ చేసిన 58 రేషన్ డీలర్ దుకాణాలను నేతలు అమ్ముకున్నారనే ఆ రోపణలు ఉన్నాయి. దీంతో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారు లు శనివారం దాడులు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు.

తనిఖీలకు సంబంధించిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంచా రు. గతంలో చేసిన తనిఖీల్లో రేషన్ దుకాణాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక అంచ నాకు వస్తేనే రెండవసారి వచ్చి పూ ర్తి స్థాయి విచారణ చేపట్టారనే భావ న పలువురు వెలిబుచ్చుతున్నారు.