calender_icon.png 1 October, 2024 | 4:57 PM

పేద రైతులకు వేములవాడ కోడెలు

01-10-2024 12:15:33 AM

ప్రభుత విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): అరులైన పేద రై తులకు వేములవాడ రాజరాజేశర సామి ఆలయానికి చెందిన కోడెల ను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ప్ర భుత విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. వేములవాడ పట్టణం తిప్పాపూ ర్ గోశాలలో సోమవారం రెండో వి డత కోడెల పంపిణీని ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలు, ఆవులు ఇతరత్రా పనులకు వినియోగించుకోకుం డా అరులకు మాత్రమే అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి దారా లబ్ధిదారులను పారదరకం గా గుర్తించినట్టు తెలిపారు. కోడెలను పొందిన రైతులు సొంత వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకోవాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.