నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం
కరీంనగర్, సెప్టెంబరు 21 (విజయక్రాంతి): గంగాధర ఎక్స్రోడ్లో గల మధురానగర్లో కరీంనగర్ కో అర్బన్ బ్యాంకు బ్రాంచి ఆదివారం ప్రారంభం కానుంది. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బ్రాంచిని ప్రారంభిస్తారని అర్బన్ బ్యాంకు అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొంటారని పేర్కొన్నారు.