calender_icon.png 21 September, 2024 | 2:10 AM

హత్య కేసులో ఇద్దరి జీవిత ఖైదు

21-09-2024 12:14:24 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): హత్య కేసులో ఇద్దరికి జీవి ఖైదు విధిస్తు శుక్రవారం నిజామాబాద్ సెషన్స్ కోర్టు న్యాయాధికారి కుంచాల సునీత తీర్పునిచ్చారు. ని జామాబాద్ నగరంలోని నాగారం బ్రాహ్మణ కాలనీకి చెందిన షేక్ మా జీద్.. ఎల్లమ్మగు ట్టకు చెందిన షేక్ జుబేర్ అనే వ్యక్తి భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో జుబేర్ తన చి న్నాన్న షేక్ అతీక్‌తో కలిసి 2021లో జుబేర్‌ను హత్య చేశారు. పోలీసులు షేక్ జుబేర్, షేక్ అతీక్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. ఇద్దరికి జీవిత ఖైదుతోపాటు రూ.రెండు వేల జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీ ర్పునిచ్చారు. హత్యకేసులో సాక్ష్యాలు లేకుండా చేయడంతో మరో ఏడేళ్ల జైలు శిక్షను విధించింది.