18-02-2025 07:18:42 PM
కామారెడ్డి (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మంగళవారం గజ్వేల్ వద్దగల ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గల తన నివాసంలో కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంకె ముజీబుద్దిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.