22-04-2025 01:06:35 AM
పటాన్ చెరు, ఏప్రిల్ 21 :అమీన్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సీహెచ్ శాం తి సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆత్మీయ అభినందన సన్మాన సభ కార్యక్రమం నిర్వహిం చారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్మన్ పాండు రంగారెడ్డి ముఖ్యఅతిథిగా జర అయ్యారు. పదవి విరమణ చేసిన సీహెచ్ శాంతి దంపతులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిల ర్లు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.