19-04-2025 12:56:47 AM
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): దుబాయ్లో పాకిస్తానీ చేతిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృ తదేహాలు శనివారం స్వదేశానికి రానున్నట్టు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి యుఏఈ అధికారులు సమాచారమిచ్చినట్టు వివరించారు.
హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు మృతదేహాల తరలింపుకు విదేశాంగ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. మృతదేహాల తరలింపు కోసం అధికారులతో మాట్లాడుతున్నట్టు చెప్పారు.