calender_icon.png 26 April, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి భువనగిరి జిల్లాలో దొగల హాల్ చల్

26-04-2025 03:50:44 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో దొగల హాల్ చల్ చేస్తున్నారు. ఆలేరులోని కాశీనాథ్ జువెలరీ షాప్ లో కిలోన్నర వెండి, 5 గ్రాముల బంగారం చోరీ చేశారు. మోటకొండూరు మండలం మాటూరులో ఏడు ఇళ్లల్లో దొంగలు పడి రూ.2 లక్షలు, 115 తులాల వెండి ఎత్తుకెళ్లారు. అలాగే కొల్లూరులో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో రూ.30 వేల చోరీ జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.