calender_icon.png 12 February, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం డాటా ఉంచుర్రి..

12-02-2025 01:35:49 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారంటూ సుప్రీం ఈసీని ప్రశ్నించింది. ఈవీఎంలలో ఉన్నడాటాను తొలగించొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల తర్వాత ఈవీఎం డాటా విషయంలో ఎలా వ్యవహరిస్తారో వివరాలను 15 రోజుల్లో తమకు అందించాలని ఈసీని ఆదేశించింది.