calender_icon.png 21 April, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలి

19-04-2025 12:00:00 AM

నగరంలో పలు మసీదుల వద్ద ముస్లింల నిరసన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18(విజయక్రాంతి) : నగరంలో పలు మసీదుల వద్ద శుక్రవారం నమాజ్ ముగిశాక ముస్లీంలు నిరసన తెలిపారు. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బీజేపీ కుట్ర పూరితంగా వక్ఫ్ బిల్లును రూపొందించిందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటనిప్రశ్నించారు.