calender_icon.png 13 February, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్టీపుల్ రాష్ట్రాలలో ‘నారాయణ’ సత్తా

13-02-2025 01:53:42 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, మల్టీపుల్ రాష్ట్రాలలో జేఈఈ ఫలితాలలో తమ సత్తాను చాటారని డైరెక్టర్ డాక్టర్ పీ సింధూర నారాయణ తెలిపారు.

జేఈఈలో 300/  మార్కులు సాధించి 100 పర్సంటైల్ సాధించిన భణి బ్రాత మాజీ (తెలంగాణ), అ   షింగాల్ (రాజస్థాన్), కుషాగ్రా గుప్తా (కర్నాటక), విషాద్ జైన్ (మహారాష్ట్ర), శివేణ్ వికాస్ తోష్నీవాల్ (గుజరాత్), పి  దాస్ (పంజాబ్), అర్నల్ జిందాల్ (చండీఘర్), సన్నీ యాదవ్ (తమిళనాడు) లను నారాయణ డైరెక్టర్లు సింధూర నారాయణ, పి. శరణి నారాయణలు అభినందించారు.