calender_icon.png 28 September, 2024 | 3:03 PM

మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

28-09-2024 12:21:38 AM

నిర్మల్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రానికి చె ందిన ఓ వివాహితను ఆమె భర్త మ ద్యం సేవించి నిత్యం వేధిస్తున్నా డు. శుక్రవారం ఇద్దరు గొడవ పడటం తో సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంటానంటూ బంగల్‌పేట్ చె రు వు వైపు వెళ్లింది. కుటుంబ సభ్యు లు డయల్ 100కు కాల్ చేశారు. బ్లూకోర్టు సిబ్బంది అజార్‌ఖాన్, రా థోడ్ అనిల్ చెరువు వద్దకు వెళ్లి మ హిళను కాపాడారు.