calender_icon.png 9 October, 2024 | 6:54 AM

పది మందిని కరిచిన కుక్క

11-09-2024 02:28:00 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచా రెడ్డి మండలం ఘన్ఫూర్(ఎమ్)లో ఓ పి చ్చికుక్క మంగళవారం గంట వ్యవధి లో 10 మందిపై దాడి చేసింది. కళావతి అనే మహిళ షాపునకు వెళ్తుండ గా దాడి చేసింది. అక్షిత అనే బాలికతో పాటు గ్రామంలోని మరో 8 మందిపై దాడి చేసి గాయపరిచింది.