calender_icon.png 4 October, 2024 | 6:59 PM

ఈవీఎం వివిపాట్ గోదాంలను తనిఖీ చేసిన కలెక్టర్

04-10-2024 04:26:04 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ఈవీఎం వివిప్యాడ్ గోదాంలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంబీ ప్యాడ్ విలువ చేసిన గోదామును కలెక్టర్ పరిశీలించారు. ఆయనతోపాటు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులు మదన్ లాల్ యాదవ్ పార్టీ ఆర్ సంతోష్ రెడ్డి బిజెపి కాసింహళ్లి టిడిపి ఎన్నికల విభాగం పర్యవేక్షణ సరళ బాయి డిప్యూటీ తాసిల్దార్లు ఎన్ అనిల్ కుమార్ బి ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.