22-03-2025 12:00:00 AM
త్రిగుణ్, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తాగితే తందానా’. ఈ చిత్రా న్ని శ్రీనాథ్ బాదినేని తెరకెక్కిస్తుండగా బీ రం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సిమ్రా న్ గుప్తా హీరోయిన్గా నటిస్తోంది. మ ద్యం సేవించిన వారెవరైనా కామ్గా పడు కోవాలని, తాగినప్పు డు బ్రెయిన్ షార్ప్గా పని చేస్తుందని.. అతిగా ఆలోచిస్తే ఇబ్బందుల్లో పడతారనే విషయాన్ని ఈ చిత్రంలో ఫన్నీగా చూపించారు. అందుకే ఈ సినిమాకు డోంట్ డ్రింక్.. డోంట్ థింక్ అనే ట్యాగ్లైన్ను యాడ్ చేశామని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదల కానుంది.