calender_icon.png 24 October, 2024 | 9:51 AM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది

12-08-2024 12:29:10 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయ క్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఎలాంటి నిధుల కొరత లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లోని బౌద్ధ ఆరామమును ఆయన సందర్శించారు. పర్యాటక అధికారులకు తల సలహాలు సూచనలు ఇచ్చారు ఎలాంటి నిదుల కొరతలేదనారు. ఆయన వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎంపీ రామ్ సహాయం మండలం రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు