calender_icon.png 9 October, 2024 | 7:20 PM

తహసీల్దార్ వజ్రాల జయశ్రీ అరెస్ట్

09-10-2024 05:56:10 PM

హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్,బూరుగడ్డ గ్రామాలలో నవంబర్ 2019 నుండి ఫిబ్రవరి 2020 వరకు 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని ధరణి ఆపరేటర్ కుటుంబ సభ్యులు, ఇతరుల పేరున ILMRS పోర్టల్ లోకి మార్పిడి చేసిన విషయంలో హుజూర్ నగర్ పోలీసులు విచారణ జరిపి నాటి హుజూర్ నగర్ తహసీల్దార్ వజ్రాల జయశ్రీని బుధవారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.