calender_icon.png 18 October, 2024 | 9:59 PM

కానిస్టేబుళ్లకు టీచర్ కొలువులు

16-10-2024 01:43:59 AM

నిజామాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ ఫలి తాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎనిమి ది మంది పోలీసు కానిస్టేబుళ్లు టీచర్ ఉద్యోగా లు సాధించారు. డీ మహేష్ స్కూల్ అసిస్టెంటుగా, కే నాగేంద్రబాబు, ఎమ్ లిఖిత, కే నాగరాజు, డీ సంధ్య, ఎమ్ వినోద్‌కుమార్ ఎస్జీటీ లుగా, కే నవీన్, హరీష్ పీఈటీలుగా ఎంపికయ్యారు. వారిని నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ మంగళవారం సన్మానించారు.