ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
హనుమకొండ, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఇంటింటి జ్వర సర్వేను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. సో మవారం హనుమకొండ పట్ణణంలో ని రాంనగర్, బంజారా కాలనీల్లో జి ల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాలను ఆయన ప్రారంభించారు.
ని యోజకవర్గంలోని 8 అర్బన్ పీహెచ్సీల్లో మొత్తం 178 వైద్య శిబిరాలు ని ర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరాల్లో డెంగ్యూ బారిన పడిన 69 మందికి ప్రత్యేక చికిత్స అందించిన ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కా ర్పొరేటర్ చాడ స్వాతిశ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు సుమన్గౌడ్ పాల్గొన్నారు.