20-04-2025 08:28:27 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన సకినాల ఆనంద్ లావణ్యల కుమారుడు అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఆల్ ఇండియాలో 2425 ర్యాంకు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆదివారం కాలనీవాసులు అభినయ్ కు అభినందనలు తెలిపారు.