calender_icon.png 21 September, 2024 | 4:31 PM

రాధారి నాగరాజుకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

21-09-2024 02:52:34 PM

దుబ్బాక ( విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని లచ్చపేట మోడల్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రాదారి నాగరాజు రెండు తెలుగు రాష్ట్రాల శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాలివాహన విశిష్ట ప్రతిభ పురస్కారం 2024 కు ఎంపికయ్యారు. 2016 లొ ఉమ్మడి మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2019 లొ మహాత్మా ఫూలే ఉపాధ్యాయ అవార్డు స్వచ్ విద్యాలయం రాష్ట్ర పురస్కారం 2022లొ స్వచ్ విద్యాలయం అవార్డు జాతీయ స్థాయి పోటీకీ ఎంపిక సిద్దిపేట లొ పర్యావరణ హిత వివిధ కార్యకమాలు వృకభందన్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడంలో రాష్ట్ర స్థాయి గేమ్స్ నిర్వహణ సాంసృతిక కార్యక్రమల నిర్వహించడంతో పాటు స్వతహాగా మిద్దె తోట సాగు, సోలార్ పవర్ ను ఇంటి పై నిర్వహించడం గత ఐదు సంవత్సరాలనుండి చేస్తున్నారు. విద్యుత్ వాహనాలు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.