calender_icon.png 8 February, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఒక్కరోజు ఆదాయం రూ.15,62,948/-

08-02-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసిం హ స్వామి వారిని శుక్రవారం దర్శించుకు న్న భక్తులు వివిధ రూపాల్లో స్వామి వారికి హుండీలో కానుక అందజేశారు. 900 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.

కళ్యాణ కట్ట రూ.45,000/--

ప్రధాన బుకింగ్ రూ.1,15,350/

కైంకర్యములు రూ.500/-

సుప్రభాతం రూ.5,900/-

బ్రేక్ దర్శనం రూ.85,800/-

వ్రతాలు రూ.79,100/-

వాహన పూజలు రూ.14,600/-

వీఐపీ దర్శనం రూ.1,35,000/-

ప్రచారశాఖ రూ.10,000/-

పాతగుట్ట రూ.25,860/-

కొండపై వాహన ప్రవేశం రూ.2,50,000/-

యాదఋషి నిలయం రూ.47,390/-

సువర్ణ పుష్పార్చన రూ.38,200/-

శివాలయం రూ.8,150/-

శాశ్వత పూజలు రూ.27,500/-

పుష్కరిణ రూ.900/-

ప్రసాదవిక్రయం రూ.6,04,530/-

లాకర్స్ రూ.240/-

అన్నదానం రూ.44,770/-

విమాన గోపురం రూ.15,500/-