08-02-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసిం హ స్వామి వారిని శుక్రవారం దర్శించుకు న్న భక్తులు వివిధ రూపాల్లో స్వామి వారికి హుండీలో కానుక అందజేశారు. 900 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.
కళ్యాణ కట్ట రూ.45,000/--
ప్రధాన బుకింగ్ రూ.1,15,350/
కైంకర్యములు రూ.500/-
సుప్రభాతం రూ.5,900/-
బ్రేక్ దర్శనం రూ.85,800/-
వ్రతాలు రూ.79,100/-
వాహన పూజలు రూ.14,600/-
వీఐపీ దర్శనం రూ.1,35,000/-
ప్రచారశాఖ రూ.10,000/-
పాతగుట్ట రూ.25,860/-
కొండపై వాహన ప్రవేశం రూ.2,50,000/-
యాదఋషి నిలయం రూ.47,390/-
సువర్ణ పుష్పార్చన రూ.38,200/-
శివాలయం రూ.8,150/-
శాశ్వత పూజలు రూ.27,500/-
పుష్కరిణ రూ.900/-
ప్రసాదవిక్రయం రూ.6,04,530/-
లాకర్స్ రూ.240/-
అన్నదానం రూ.44,770/-
విమాన గోపురం రూ.15,500/-