రూ. 13 లక్షల 4 వేల 754
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 6 ( విక్జయ క్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం నాడు దర్శించుకున్న భక్తులు వివిధ రూపాలలో స్వామివారికి కానుకలు హుండీలో వేశారు. ఒక్కరోజు ఆదాయం రూ.13, 04,754 వచ్చింది. శ్రీ స్వామి వారికి 680 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
* కళ్యాణ కట్ట 34,000/-
* ప్రధాన బుకింగ్ 79,950/
* కైంకర్యములు 2,001/-
* సుప్రభాతం 3,400/-
* బ్రేక్ దర్శనం 78,600/-
* వ్రతాలు 55,200/-
* వాహన పూజలు 4,700/-
* VIP దర్శనం 1,20,000/-
* ప్రచారశాఖ 11,715/-
* పాతగుట్ట 11,880/-
* కొండపైకి వాహన ప్రవేశం 2,00,000/-
* యాదఋషి నిలయం 38,116/-
* సువర్ణ పుష్పార్చన 31,200/-
* శివాలయం 5,800/-
* శాశ్వత పూజలు 25,000/-
* పుష్కరిణ 750/-
* ప్రసాదవిక్రయం 5,61,200/-
* లాకర్స్ 140/-
* అన్నదానం 22,087 /-
* విమాన గోపురం 10,000/-
* లీజెస్ 17,00,000
* ఇతరములు /-