calender_icon.png 5 February, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఒక్కరోజు ఆదాయం రూ. 20,40,992

05-02-2025 12:47:37 AM

రూ. 20,40,992

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి)  : యాదాద్రి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంగళవారం నాడు దర్శించుకున్న భక్తులు వివిధ రూపాలలో సమర్పించు కున్న పవన్ కానుకల నుండి వచ్చిన ఒక్కరోజు ఆదాయం రూ: 20,40,992/ శ్రీ స్వామి వారికి  680 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.

* -కళ్యాణ కట్ట 34,000/- 

* -ప్రధాన బుకింగ్  1,11,412/

* -కైంకర్యములు 1,300/-

* -సుప్రభాతం  3,300/-

* -బ్రేక్ దర్శనం 1,19,700/-

* -వ్రతాలు 44,800/-

* -వాహన పూజలు 12,700/-

* -విఐపి దర్శనాల నుండి 1,80,000/-

* -ప్రచారశాఖ12,250/-

* -పాతగుట్ట  11,620/-

* -కొండపైకి వాహన ప్రవేశం 2,00,000/-

* -యాదఋషి నిలయం 43,602/-

* -సువర్ణ పుష్పార్చన 36,716/-

* -శివాలయం 6,000/-

* -శాశ్వత పూజలు 35,000/-

* -పుష్కరిణ   600/-

* -ప్రసాదవిక్రయం  8,84,020/-

* -లాకర్స్  220/-

* -అన్నదానం 81,472/-

* -లీజెస్ 1,98,680

వివిధ రకాల నుండి 23,600/-లు వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.