calender_icon.png 14 February, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఒక్కరోజు ఆదాయం రూ.39,00,400/-

14-02-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) ః యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని  దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించుకున్న కానుకలు శ్రీ స్వామి వారికి  860 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.

కళ్యాణ కట్ట రూ. 43,000/-

ప్రధాన బుకింగ్  రూ.97,600 /

కైంకర్యములు  రూ.2,200/-

సుప్రభాతం  రూ.10,700/-

బ్రేక్ దర్శనం  రూ.93,600/-

వ్రతాలు రూ. 83,200/-

వాహన పూజలు రూ. 6,900/-

వీఐపీ దర్శనం రూ.1,35,000/-

ప్రచారశాఖ రూ.11,250/-

పాతగుట్ట  రూ.15,460/-

కొండపైకి వాహనప్రవేశం రూ.3,52,000 

యాదఋషి నిలయం రూ.43,982/-

సువర్ణ పుష్పార్చన  రూ.45,800/

శివాలయం రూ.6,200/-

శాశ్వత పూజలు రూ.10,000/-

పుష్కరిణ రూ.800/-

ప్రసాదవిక్రయం రూ. 5,28,210/-

లాకర్స్ రూ. 320/-

అన్నదానం రూ. 13,854 /-

విమాన గోపురం రూ. 15,000/-