14-02-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) ః యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించుకున్న కానుకలు శ్రీ స్వామి వారికి 860 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.
కళ్యాణ కట్ట రూ. 43,000/-
ప్రధాన బుకింగ్ రూ.97,600 /
కైంకర్యములు రూ.2,200/-
సుప్రభాతం రూ.10,700/-
బ్రేక్ దర్శనం రూ.93,600/-
వ్రతాలు రూ. 83,200/-
వాహన పూజలు రూ. 6,900/-
వీఐపీ దర్శనం రూ.1,35,000/-
ప్రచారశాఖ రూ.11,250/-
పాతగుట్ట రూ.15,460/-
కొండపైకి వాహనప్రవేశం రూ.3,52,000
యాదఋషి నిలయం రూ.43,982/-
సువర్ణ పుష్పార్చన రూ.45,800/
శివాలయం రూ.6,200/-
శాశ్వత పూజలు రూ.10,000/-
పుష్కరిణ రూ.800/-
ప్రసాదవిక్రయం రూ. 5,28,210/-
లాకర్స్ రూ. 320/-
అన్నదానం రూ. 13,854 /-
విమాన గోపురం రూ. 15,000/-