calender_icon.png 28 April, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ

28-04-2025 05:47:41 PM

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్. రమేష్ బాబును జిల్లా ఎస్పీ కిరణ్ కారే ప్రభాకర్(District SP Kiran Kare Prabhakar) సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయ, రక్షణ సంబంధిత విషయాలపై వారు చర్చించారు. జిల్లా కోర్టులో జరిగిన ఈ భేటీలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజు పాల్గొన్నారు.