calender_icon.png 24 April, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

24-04-2025 06:26:22 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ శ్రీవాణిని గురువారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా కోర్టులో ఆమెను కలిసిన ఎస్పీ పుష్పగుచ్చా అని అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేందర్ రెడ్డి రాకేష్ మీద పట్టణ పోలీసులు ఉన్నారు.