calender_icon.png 24 October, 2024 | 12:48 PM

Breaking News

ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే సమావేశం.. పాల్గొనున్న కేంద్రమంత్రులు

24-10-2024 10:37:34 AM

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో గురువారం జీఎం అరుణ్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ రైల్ నిలయంలో ఎంపీలతో భేటీ కాన్నారు. రైళ్ల హోల్డింగ్, కొత్త రైల్వేలైన్ సమస్యలను, ఆర్వోబీలు, అండర్ పాసుల సమస్యలను  ఎంపీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పాల్గొనున్నారు.