calender_icon.png 19 April, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

19-04-2025 12:24:28 AM

నిజాంసాగర్, ఏప్రిల్ 18(విజయక్రాంతి ),నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేట సహకార సంఘ పరిధిలో గల వెలగనూరు గ్రామంలో విండోఅధ్యక్షులు కయ్యం నర్సింహారెడ్డి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి ,నాయకులు రమేష్ గౌడ్,ఆనంద్ కుమార్,వెంకటేశ్వర్లు సంఘ సెక్రటరీ సంగమేశ్వర్ గౌడ్, డైరెక్టర్లు, రైతులు పాల్గోన్నారు.