రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా పొలాలలో ‘సోలార్ పంపు సెట్లు’ ఏర్పాటు చేయబూనడం అభినందనీయం. రైతులు తమ పంట ఉత్పత్తికి కావలసిన విద్యుచ్ఛక్తిని తామే స్వయంగా సమ కూర్చుకునే సదుపాయం లభించడం వల్ల అనేక అనుబంధ సమస్యలూ పరిష్కారమవుతాయి. తాము వాడుకోగా మిగిలిన విద్యుత్తును విక్రయించుకొని అదనపు ఆదా యాన్నీ పొందవచ్చు. ప్రజల గృహావసరాలకు కూడా ప్రభుత్వం ఇలాగే సౌర విద్యుత్తు ప్లాంట్స్ ఏర్పాటు చేసుకునేలా చొరవ తీసుకోవాలి.
విరించి కార్తికేయ, సిద్దిపేట