ముంబై, అక్టోబర్ 3: దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండ్ల అద్దెలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇవి అద్దె లా? ఇండ్ల ఖరీదా? అన్నంత స్థాయి లో అద్దెలు మండిపోతున్నాయి. తాజా గా ముతుంగా ఈస్ట్ ప్రాంతంలో సింగి ల్ బెడ్రూం అద్దె రూ.45 వేలకు చేరిం ది. ‘ఓ పాత భవనంలోని పాతకాలం ఆర్కిటెక్చర్తో ఉన్న సింగిల్ బెడ్రూం అద్దె రూ.45 వేలు చెప్తున్నారు’ అని ది జే అనే వ్యక్తి ఎక్స్లో ఫొటోతోసహ పోస్ట్ చేయటంతో అది కాస్తా వైరల్గా మారింది. చెక్కలతో నిర్మించిన ఆ ఇం ట్లో చిన్న కుటుంబం కూడా కష్టంగానే నివసించే వీలున్నది.