హైదరాబాద్,(విజయక్రాంతి): మల్లెపల్లి కూడలి వద్ద దుకాణాలను జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేశారు. రహదారి విస్తరణలో భాగంగా ఆరు దుకాణాలను కూల్చివేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. గతంలోనే దుకాణాలకు నోటిసీలు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్గు మధ్య కూల్చివేతాలు జరిపినట్లు జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది తెలిపారు.