calender_icon.png 28 February, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఉపాధ్యాయులను సన్మానించిన ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం

18-02-2025 06:40:45 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని సోమేశ్వర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నూతనంగాఉపాధ్యాయులుగా ఎన్నికైన మహేందర్, శ్యామ్ గౌడ్ లకు ఎస్జీటీ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ... ఉపాధ్యాయులు సేవలు ఎంతో అవసరమని, విద్యార్థులను వారి నైపుణ్యలను పెంపొందించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.