calender_icon.png 2 October, 2024 | 8:02 AM

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

02-10-2024 12:09:29 AM

ఖమ్మం, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ఆస్తి గొడవల్లో మనస్థాపానికి గురైలన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శీలం కృష్ణారెడ్డి(35) ఇంట్లో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. దీం తో మనస్థాపానికి గురైన కృష్ణారెడ్డి సోమవా రం రాత్రి  టేకులపల్లి నుంచి కుప్పెనకుంట్ల వెళ్లే మార్గంలోని ఇటుకల బట్టీల వద్ద కలు పు మందు తాగాడు. అనంతరం ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.  కుటుంబ సభ్యులు చీకటిలో ఎంత వెతికినా ఆ చూకీ లభించలేదు. మంగళవారం ఉద యం ఇటుక బట్టీల వద్ద అతడి మృతదేహం లభించింది.