calender_icon.png 23 October, 2024 | 3:19 AM

ఇసుక లారీల పట్టివేత

23-10-2024 12:48:03 AM

మహదేవపూర్, అక్టోబర్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ పూర్ మండలంలోని పంకే న ఇసుక క్వారీ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. క్వారీల యజమానులు సోమవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో మహ దేవపూర్ ఎస్సై పవన్‌కుమార్ సిబ్బందితో కలిసి నాలుగు లారీలను సీజ్ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.