calender_icon.png 27 September, 2024 | 12:54 PM

కలెక్టరేట్‌కు కూతవేటులో ఇసుక డంప్‌లు

27-09-2024 01:15:54 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 2౬ (విజయక్రాంతి): మంచిర్యాల కలెక్టరేట్ నుంచి న స్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి ౨ కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదా వరి తీరాన్ని ఆనుకొని ఉండటం, నదిలో నీరు లేకపోవడం  అక్రమార్కులకు వరంగా మారింది. ఎక్కడ చూసినా ఇసుక డంపులే కనిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులుగాని పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.