calender_icon.png 27 September, 2024 | 1:02 PM

సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు

26-09-2024 01:10:01 AM

నల్లగొండ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): సాగర్ ఎడమ కా ల్వలో దుస్తులు ఉతికేందుకు వెళ్లి ఇ ద్దరు గల్లంతయ్యారు. నల్లగొండ జి ల్లా నిడమనూరు మండలం బొక్కమ ంతల పహాడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. త్రిపురారం మండల కేం ద్రానికి చెందిన వేమారపు సాయి, మేదరి శైలజ, అవిరెండ్ల రమాదేవి బుధవారం సాయంత్రం దుస్తులు ఉ తికేందుకు ఆటోలో బొక్కమంతల ప హాడ్ శివారులో సాగర్ ఎడమ కాల్వ వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతుకుతూ శైలజ జారి కాల్వలో పడింది. రక్షించే ప్రయత్నంలో సాయి, రమాదేవి కూడా కాల్వలో పడ్డారు. స్థానికులు అతికష్టం మీద రమాదేవిని రక్షించగా మిగిలిన ఇద్దరూ ప్రవాహ ఉధృతిలో గల్లంతయ్యారు.