calender_icon.png 19 April, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక రక్షకుడైన ఏసుక్రీస్తు మరణ పునరుత్థానం

19-04-2025 02:59:44 PM

మంథనిలో (ఎంసీపీఎఫ్) ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ లో అధ్యక్షులు  ఐతు ఎలీషా

మంథని,(విజయక్రాంతి): లోక రక్షకుడైన ఏసుక్రీస్తు మరణ పునరుత్థానమునని, ఆయన ప్రేమను చాటి చెబుతూ మంథని పట్టణంలో (ఎంసీపీఎఫ్) ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమంను ఘనంగా  నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో ఎంసిపిఎఫ్  అధ్యక్షులు  ఐతు ఎలీషా, అధ్యక్షులు ఐతు డేవిడ్, ఉపాధ్యక్షులు దైవ కృపాకర్, కార్యదర్శి అశోక్, కోశాధికారి జయరాజ్, కమిటీ సభ్యులు నవీన్, సుదర్శన్, జోసెఫ్, రాజ్ కుమార్ , జాన్ వెస్లీ,  మంథని, రామగిరి, ముత్తారం కమాన్ పూర్ పాస్టర్స్ అధిక సంఖ్యలో విశ్వాసులు పాలు పొంది కార్యక్రమమును విజయవంతం చేశారు.