calender_icon.png 21 October, 2024 | 1:50 PM

ఆలయంలో చోరీ

21-10-2024 12:00:00 AM

రాజేంద్రనగర్, అక్టోబర్20: బుద్వేల్ రైల్వేస్టేషన్ సమీపంలోని బంగారు పోచమ్మ ఆలయంలో అమ్మవారికి దాత లు బహూకరించిన వెండి కళ్లను శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగలు అపహరిం కుపోయారు. ఆదివారం ఉద యం ఆలయానికి వచ్చిన భక్తు లు ఈ విషయాన్ని  మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.