calender_icon.png 21 September, 2024 | 1:12 PM

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

21-09-2024 11:16:22 AM

బస్సు, డీసీఎం వ్యాన్, కారు డి పలువురికి గాయాలు

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా టేక్రియాల్ బైపాస్ చౌరస్తా వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నా నలుగురుకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సులో డీసీఎం వ్యాను లో ఉన్న పలువురికి గాయాలైనట్లు దేవుని పల్లి ఎస్ఐ రాజు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.