calender_icon.png 28 February, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల రీసర్వేపై సమీక్ష సమావేశం

28-02-2025 01:11:39 AM

మఠంపల్లి, ఫిబ్రవరి 27: మఠంపల్లి మండలంలోని రఘునాథ పాలెం గ్రామం పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల పై రీసర్వే విషయంలో మండల పరిషత్  కార్యాల యంలో హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివా సులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఎంపిడివో జగదీష్, ఎంఆర్‌ఓ మంగమ్మ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి ఇంజనీర్లు, కార్యద ర్శులు, మండల సిబ్బంది పాల్గొన్నారు.