20 June, 2026 | 8:39 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

ఫైనల్లో రేవతి

11-01-2025 12:00 AM

న్యూఢిల్లీ: ఐటీఎఫ్ 300 ఈవెంట్‌లో బాలికల విభాగంలో భారత్‌కు చెందిన రేవతి రాజేశ్వరన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ ఫామ్‌లో ఉన్న రేవతి రాజేశ్వరన్ శుక్రవారం జరిగిన సెమీస్‌లో 6-4, 6-7 (4/7), 6-2 తో ఫ్రాన్స్‌కు చెందిన ఎలీజాను ఓడించింది. టైటిల్ పోరులో రేవతి రష్యాకు చెందిన ఎకాటెరినాను ఎదుర్కోనుంది. 2023 డిసెం బర్‌లో పుణే వేదికగా జరిగిన ఐటీఎఫ్ జె---100 టోర్నీలో రేవతి రాజేశ్వరన్ విజేతగా నిలిచింది. ఇక బాలుర విభాగంలో సెంథిల్ కుమార్ సెమీస్‌కు పరిమితమయ్యాడు.