02-09-2024 02:41:26 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): త్రిపురలో ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలకు సహాయర్థం తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ ట్రక్కులో పిల్లలకు ఆహారం, దుస్తులు, దోమ తెరలు, గొడుగులు, సబ్బులను ఆదివారం పంపింది. ఆ ట్రక్కును రాజ్భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. గవర్నర్ సూచన మేరకు నిత్యావసరాలతో కూడిన ట్రక్కును త్రిపురకు పంపింది.