calender_icon.png 20 September, 2024 | 12:30 PM

ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణకు ‘ర్యాంప్’

19-09-2024 01:10:42 AM

తెలంగాణకు రూ.117.35 కోట్లు మంజూరు

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజ యక్రాంతి): కొవిడ్ మహమ్మారి విల యం తర్వాత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్‌ఎంఈ) వ్యవస్థలను పున రుద్ధరించేందుకు రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్‌ఎంఈ ఫర్ఫార్మెన్స్(ర్యాంప్) పథకాన్ని కేంద్ర ప్రభు త్వం చేపట్టింది. ర్యాంప్ అనేది ప్రపం చ బ్యాంకు సహాయంతో కూడిన పథ కం. ర్యాంప్ పథకం కింద తెలంగాణ కు రూ.117.35 కోట్లు మంజూరు అయ్యాయని ఎంఎస్‌ఎం ఈ పాలసీ ప్రారంభోత్సవం సందర్భంగా పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.