తెలంగాణకు రూ.117.35 కోట్లు మంజూరు
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజ యక్రాంతి): కొవిడ్ మహమ్మారి విల యం తర్వాత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) వ్యవస్థలను పున రుద్ధరించేందుకు రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ఫర్ఫార్మెన్స్(ర్యాంప్) పథకాన్ని కేంద్ర ప్రభు త్వం చేపట్టింది. ర్యాంప్ అనేది ప్రపం చ బ్యాంకు సహాయంతో కూడిన పథ కం. ర్యాంప్ పథకం కింద తెలంగాణ కు రూ.117.35 కోట్లు మంజూరు అయ్యాయని ఎంఎస్ఎం ఈ పాలసీ ప్రారంభోత్సవం సందర్భంగా పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.