31-03-2025 06:31:13 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం కాగజ్ నగర్ మండలంలోని ఈద్గా వద్ద ముస్లిం మైనారిటీలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఎమ్మెల్సీ దండేవిటల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పలు రాజకీయ నాయకులు ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.