కామారెడ్డి(నిజామాబాద్), అక్టోబర్ 19 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో అనాథ పిల్లలకు ఉచితంగా విద్యాబోధన అందిస్తున్న కాకతీయ విద్యాసంస్థల అధినేత రజనీకాంత్ను శనివారం జిల్లా న్యాయాధికా రి కుంచాల సునీత, కలెక్టర్ రాజీవ్గాంధీ హ నుమంతు ఘనంగా సన్మానించారు. ప్రము ఖ విద్యా సంస్థల్లో ఒకటైన కాకతీయలో ఉచితంగా విద్యా బోధన చేస్తున్నందుకు రజనీ కాంత్ను అభినందించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ రణదీశ్, నిజామాబాద్ పోలీ స్ కమిషనర్ కల్మేశ్వర్ ఉన్నారు.