calender_icon.png 28 September, 2024 | 4:55 PM

ప్రసాద్ స్కీమ్‌లో ‘రాజన్న’ పనులు

28-09-2024 12:18:16 AM

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. శుక్ర వారం అధికారుల బృందం అంచనాలు రూపొందించేందుకు ఆల యాన్ని పరిశీలించారు. భక్తుల వస తి సౌకర్యం కోసం 100 గదుల ధ ర్మశాల,  అన్నప్రసాద భవనం, క్యూ కాంప్లెక్సుల నిర్మాణం కోసం ఆల య పరిసరాల్లో పరశీలించారు. వా టికయ్యే అంచనాలను రూపొందించనున్నారు. ఆర్కిటెక్ట్ కిషోర్ కుమా ర్, ప్లానర్ మౌనిక ఆధర్యంలో ఆలయాన్ని పరిశీలించారు.