calender_icon.png 28 September, 2024 | 10:54 AM

దొంగలకు దేహశుద్ధి

28-09-2024 12:32:00 AM

నిర్మల్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని మహాలింగి గ్రామంలో శుక్రవారం ఓ ఇంట్లో చోరీ కి పాల్పడిన నలుగురిని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. గ్రామానికి పాత సా మగ్రిని కొనేందుకు వచ్చిన నలుగురు గ్రామ ంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డా రు. చోరీకి పాల్పడుతుండగా గ్రామస్థులు గ మనించి వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. తాళ్లతో కట్టేశారు. ఊరు, పేర్లు అడిగినా వారు మౌనంగా ఉన్నట్టు తెలిసింది. అనంతరం తానూర్ పోలీసులకు అప్పగించారు.