calender_icon.png 27 April, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌ గాంధీకి పుణె కోర్టు సమన్లు

27-04-2025 12:25:05 AM

ముంబై, ఏప్రిల్ 26: సావర్కర్‌ని ‘బ్రిటీషర్ల సేవకుడు’ అని ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై పుణె కోర్టు సమన్లు జారీ చేసింది. రాహుల్‌వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు సత్యకి పుణె కోర్టును ఆశ్రయించి, పరువు నష్టం దావా వేశాడు. ఈ కేసులోనే కోర్టు సమన్లు జారీ చేస్తూ, వచ్చే నెల 9న విచారణకు హాజరు కావాలని సూచించింది.