calender_icon.png 27 September, 2024 | 6:57 PM

ఐఎంఏ అధ్యక్షుడిగా పూజారి రమణ

27-09-2024 12:00:00 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) 2024-25 సంవత్సరానికి జిల్లా నూతన కమిటీని ఎన్నికల అధికారులు డాక్టర్ రాంబాబు, డాక్టర్ స ల్మాన్ రాజు, డాక్టర్ రవిప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నుకున్నారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ పూజారి రమణ, కార్యదర్శిగా విశ్వేశ్వర్‌రావు, కోశాధికారిగా స్వరూపారాణి, ఉపాధ్యక్షు లుగా పద్మ, శ్రీనివాస్, రవిప్రసాద్, నవీన్, కళావతి, సంయుక్త కార్యదర్శులుగా జ్యో తి, సురేష్‌కుమార్, కుమార్‌గౌడ్, శ్రీలత, రాకేష్‌రెడ్డి, స్టేట్ కౌన్సిల్ స భ్యులుగా లక్ష్మీనారాయణ, సంతోష్, ఎగ్గెన శ్రీనివాస్, నీలకంఠేశ్వర్‌గౌడ్, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులుగా అన్నపూర్ణ, మల్లేష్, శరత్ బాబు ఎన్ని కయ్యారు.